విద్యార్థి మృతి పుకార్లను ఖండించిన ఈఎస్ఈ
- August 30, 2023
యూఏఈ: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ఈఎస్ఈ) బుధవారం ఒక మహిళా విద్యార్థిని మృతిపై వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. అకడామిక్ వైఫల్యం లేదా "విద్యా సంవత్సరం పునరావృతం" కారణంగా గుండెపోటుతో ఓ విద్యార్థి మరణించాడని కొన్ని వార్తలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







