విద్యార్థి మృతి పుకార్లను ఖండించిన ఈఎస్ఈ
- August 30, 2023
యూఏఈ: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ఈఎస్ఈ) బుధవారం ఒక మహిళా విద్యార్థిని మృతిపై వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. అకడామిక్ వైఫల్యం లేదా "విద్యా సంవత్సరం పునరావృతం" కారణంగా గుండెపోటుతో ఓ విద్యార్థి మరణించాడని కొన్ని వార్తలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







