విద్యార్థి మృతి పుకార్లను ఖండించిన ఈఎస్ఈ
- August 30, 2023
యూఏఈ: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ఈఎస్ఈ) బుధవారం ఒక మహిళా విద్యార్థిని మృతిపై వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. అకడామిక్ వైఫల్యం లేదా "విద్యా సంవత్సరం పునరావృతం" కారణంగా గుండెపోటుతో ఓ విద్యార్థి మరణించాడని కొన్ని వార్తలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







