తెదేపాకు రూ.25 లక్షల విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ
- September 01, 2023
అమరావతి: తెలుగు దేశం పార్టీ సంక్షేమనిధికి గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మూర్తి రూ.25 లక్షల విరాళం అందించారు.మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విరాళం చెక్కు ద్వారా అందజేశారు.పార్టీ కోసం పాటుపడే రాధాకృష్ణ లాంటి వారి సేవలు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు.లోకేష్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరడం పై హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







