తెదేపాకు రూ.25 లక్షల విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ
- September 01, 2023
అమరావతి: తెలుగు దేశం పార్టీ సంక్షేమనిధికి గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మూర్తి రూ.25 లక్షల విరాళం అందించారు.మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విరాళం చెక్కు ద్వారా అందజేశారు.పార్టీ కోసం పాటుపడే రాధాకృష్ణ లాంటి వారి సేవలు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు.లోకేష్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరడం పై హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









