తెదేపాకు రూ.25 లక్షల విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ
- September 01, 2023
అమరావతి: తెలుగు దేశం పార్టీ సంక్షేమనిధికి గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మూర్తి రూ.25 లక్షల విరాళం అందించారు.మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విరాళం చెక్కు ద్వారా అందజేశారు.పార్టీ కోసం పాటుపడే రాధాకృష్ణ లాంటి వారి సేవలు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు.లోకేష్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరడం పై హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







