పోలీస్పై హత్యాయత్నం: ఒకరికి జైలు
- May 19, 2016
2001లో నువైద్రాత్లో పోలీసులపై దాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది సుప్రీం అపీల్ కోర్ట్. ఈ ఘటనలో మాస్కులు ధరించిన 150 మంది వ్యక్తులు పోలీసులపై ఫైర్ బాంబ్స్తో దాడికి దిగారు. అదృష్టవశాత్తూ ఈ దాడిలో పోలీసులు ఎవరూ మృతి చెందలేదు, ఎవరూ గాయపడలేదు. అల్లర్లకు పాల్పడటం, అక్రమంగా ఒకచోట గుమికూడడం, ఆస్తులు, ప్రాణాలకు హాని కల్పించేందుకు ప్రయత్నించడం, ఫైర్ బాంబ్స్ విసరడం వంటి నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 17 మందిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







