కువైట్ లో భారతీయ నర్సు మృతి
- September 05, 2023
కువైట్: 42 ఏళ్ల భారతీయ మహిళ షీబా అబ్బాసియాలోని భవనంపై నుంచి పడి మృతి చెందింది. పోలీసుల నివేదికల ప్రకారం.. ఆమె అబ్బాసియాలోని అప్సర బజార్ సమీపంలోని భవనం 10 వ అంతస్తులో నివసిస్తున్నారు. ఆమె ఓ ప్రైవేట్ క్లినిక్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. కేరళలోని చంగనస్సేరీకి చెందిన షీబా కిర్బీ కంపెనీలో పనిచేస్తున్న తన భర్త రెజీని విడిచిపెట్టింది. ఆమె పెద్ద కొడుకు ఇంజినీరింగ్ కోసం ఇండియాలో, చిన్న కూతురు అబ్బాసియా యునైటెడ్ ఇండియన్ స్కూల్లో చదువుతున్నారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై మరింత దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









