కువైట్ లో భారతీయ నర్సు మృతి
- September 05, 2023
కువైట్: 42 ఏళ్ల భారతీయ మహిళ షీబా అబ్బాసియాలోని భవనంపై నుంచి పడి మృతి చెందింది. పోలీసుల నివేదికల ప్రకారం.. ఆమె అబ్బాసియాలోని అప్సర బజార్ సమీపంలోని భవనం 10 వ అంతస్తులో నివసిస్తున్నారు. ఆమె ఓ ప్రైవేట్ క్లినిక్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. కేరళలోని చంగనస్సేరీకి చెందిన షీబా కిర్బీ కంపెనీలో పనిచేస్తున్న తన భర్త రెజీని విడిచిపెట్టింది. ఆమె పెద్ద కొడుకు ఇంజినీరింగ్ కోసం ఇండియాలో, చిన్న కూతురు అబ్బాసియా యునైటెడ్ ఇండియన్ స్కూల్లో చదువుతున్నారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై మరింత దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







