నకిలీ వస్తువులను విక్రయిస్తే.. 1 మిలియన్ దిర్హామ్ వరకు జరిమానా, జైలు
- September 05, 2023
యూఏఈ: నకిలీ వస్తువుల కట్టడికి యూఏఈ చర్యలుచేపట్టింది. యూఏఈ సరిహద్దుల గుండా నకిలీ వస్తువులు రాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు, చట్టాలను అమలు చేస్తుంది. కంపెనీలు మరియు వ్యక్తులపై ప్రభావం చూపే నకిలీ వస్తువుల మార్కెట్ విలువ $2-3 ట్రిలియన్లుగా ఉంటుందని అంచనా. యూఏఈలో నకిలీ వస్తువులను అమ్మడం నేరమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక నేరాల విభాగగంలోని సీనియర్ అసోసియేట్ మహమూద్ షకీర్ అల్ మషాదానీ తెలిపారు. నికలీ వస్తువును గుర్తించిన పక్షంలో వారికి జరిమానాలు, జైలు శిక్ష విధించడంతోపాటు దేశం నుంచి బహిష్కరిస్తారని అల్ మషాదానీ తెలిపారు. ట్రేడ్మార్క్లపై ఫెడరల్ డిక్రీ లా నం. 36లోని 2021లోని ఆర్టికల్ 49 ప్రకారం.. జైలుశిక్షతో పాటు Dh1 మిలియన్ల వరకు జరిమానా కొన్ని రెండింటిని విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









