నకిలీ వస్తువులను విక్రయిస్తే.. 1 మిలియన్ దిర్హామ్ వరకు జరిమానా, జైలు
- September 05, 2023
యూఏఈ: నకిలీ వస్తువుల కట్టడికి యూఏఈ చర్యలుచేపట్టింది. యూఏఈ సరిహద్దుల గుండా నకిలీ వస్తువులు రాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు, చట్టాలను అమలు చేస్తుంది. కంపెనీలు మరియు వ్యక్తులపై ప్రభావం చూపే నకిలీ వస్తువుల మార్కెట్ విలువ $2-3 ట్రిలియన్లుగా ఉంటుందని అంచనా. యూఏఈలో నకిలీ వస్తువులను అమ్మడం నేరమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక నేరాల విభాగగంలోని సీనియర్ అసోసియేట్ మహమూద్ షకీర్ అల్ మషాదానీ తెలిపారు. నికలీ వస్తువును గుర్తించిన పక్షంలో వారికి జరిమానాలు, జైలు శిక్ష విధించడంతోపాటు దేశం నుంచి బహిష్కరిస్తారని అల్ మషాదానీ తెలిపారు. ట్రేడ్మార్క్లపై ఫెడరల్ డిక్రీ లా నం. 36లోని 2021లోని ఆర్టికల్ 49 ప్రకారం.. జైలుశిక్షతో పాటు Dh1 మిలియన్ల వరకు జరిమానా కొన్ని రెండింటిని విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







