భారతదేశంలో అల్పపీడనం.. ఒమన్లో ప్రభావం చూపదు..!
- September 16, 2023
మస్కట్: మధ్య భారతదేశంలో వాతావరణ అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాబోయే 5 రోజులలో ఒమన్ సుల్తానేట్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండదని, అరేబియా సముద్రం మధ్యలో ఇది కదిలే అవకాశాలను నిశితంగా గమనిస్తున్నట్లు ఒమన్ వాతావరణ శాఖ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. “ప్రస్తుతం మధ్య భారతదేశంలో వాతావరణ అల్పపీడనం నెలకొని ఉంది. ఉత్తర భారతదేశంలోని తూర్పు అరేబియా సముద్రం వైపు నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతోంది. అరేబియా సముద్రానికి తూర్పున 18 - 12 సెప్టెంబర్ మధ్య కాలంలో కదిలే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులలో ఒమన్ సుల్తానేట్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండదని అంచనా. అరేబియా సముద్రం మధ్యలోనే ఇది కదిలే అవకాశాలు ఉన్నాయి.’’ అని వాతావరణ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









