భారతదేశంలో అల్పపీడనం.. ఒమన్లో ప్రభావం చూపదు..!
- September 16, 2023
మస్కట్: మధ్య భారతదేశంలో వాతావరణ అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాబోయే 5 రోజులలో ఒమన్ సుల్తానేట్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండదని, అరేబియా సముద్రం మధ్యలో ఇది కదిలే అవకాశాలను నిశితంగా గమనిస్తున్నట్లు ఒమన్ వాతావరణ శాఖ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. “ప్రస్తుతం మధ్య భారతదేశంలో వాతావరణ అల్పపీడనం నెలకొని ఉంది. ఉత్తర భారతదేశంలోని తూర్పు అరేబియా సముద్రం వైపు నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతోంది. అరేబియా సముద్రానికి తూర్పున 18 - 12 సెప్టెంబర్ మధ్య కాలంలో కదిలే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులలో ఒమన్ సుల్తానేట్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండదని అంచనా. అరేబియా సముద్రం మధ్యలోనే ఇది కదిలే అవకాశాలు ఉన్నాయి.’’ అని వాతావరణ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







