రియాద్లో ఇద్దరు భద్రతా అధికారులతో పాటు ఐదుగురు అరెస్ట్
- September 16, 2023
రియాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై ఇద్దరు భద్రతా అధికారులను రియాద్లో అరెస్టు చేశారు. దేశంలో అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి మరియు భద్రతా దళాల సమగ్రతను నిలబెట్టడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. వారిచ్చిన సమాచారంతో 74.6 కిలోగ్రాముల హషీష్ తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులతో పాటు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు ఇథియోపియన్ జాతీయులను కూడా అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన భద్రతా అధికారులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. మాదకద్రవ్యాల వ్యాపారంలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







