రియాద్లో ఇద్దరు భద్రతా అధికారులతో పాటు ఐదుగురు అరెస్ట్
- September 16, 2023
రియాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై ఇద్దరు భద్రతా అధికారులను రియాద్లో అరెస్టు చేశారు. దేశంలో అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి మరియు భద్రతా దళాల సమగ్రతను నిలబెట్టడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. వారిచ్చిన సమాచారంతో 74.6 కిలోగ్రాముల హషీష్ తోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులతో పాటు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు ఇథియోపియన్ జాతీయులను కూడా అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన భద్రతా అధికారులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. మాదకద్రవ్యాల వ్యాపారంలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!









