సౌదీ క్యాపిటల్ మార్కెట్ చట్టం ఉల్లంఘన.. 25 మందిపై ప్రాసిక్యూషన్
- September 16, 2023
రియాద్: క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) క్యాపిటల్ మార్కెట్ చట్టం మరియు దాని అమలు నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తున్న 25 మంది వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫెరల్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎంఏ బోర్డు రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి నిర్ణయంలో 23 మంది అనుమానితుల రిఫరల్ ఉంది. ఈ వ్యక్తులు సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 72 లిస్టెడ్ కంపెనీలతో కూడిన ట్రేడింగ్ కార్యకలాపాల సమయంలో షేరు ధర, యూనిట్ ధరను (కొన్ని అమ్మకాల ఆర్డర్లతో సహా) ప్రభావితం చేసే లక్ష్యంతో కొనుగోలు ఆర్డర్ల ప్రవేశం ద్వారా మానిప్యులేటివ్ మోసపూరిత పద్ధతులలో చేశారని పేర్కొంది. 26 కంపెనీల షేర్లు, యూనిట్లపై ట్రేడింగ్ సమయంలో అధిక ముగింపు వేలం ధరను ప్రభావితం చేశారని అభియోగాలు నమోదు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!







