సౌదీ క్యాపిటల్ మార్కెట్ చట్టం ఉల్లంఘన.. 25 మందిపై ప్రాసిక్యూషన్
- September 16, 2023రియాద్: క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) క్యాపిటల్ మార్కెట్ చట్టం మరియు దాని అమలు నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తున్న 25 మంది వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫెరల్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎంఏ బోర్డు రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి నిర్ణయంలో 23 మంది అనుమానితుల రిఫరల్ ఉంది. ఈ వ్యక్తులు సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 72 లిస్టెడ్ కంపెనీలతో కూడిన ట్రేడింగ్ కార్యకలాపాల సమయంలో షేరు ధర, యూనిట్ ధరను (కొన్ని అమ్మకాల ఆర్డర్లతో సహా) ప్రభావితం చేసే లక్ష్యంతో కొనుగోలు ఆర్డర్ల ప్రవేశం ద్వారా మానిప్యులేటివ్ మోసపూరిత పద్ధతులలో చేశారని పేర్కొంది. 26 కంపెనీల షేర్లు, యూనిట్లపై ట్రేడింగ్ సమయంలో అధిక ముగింపు వేలం ధరను ప్రభావితం చేశారని అభియోగాలు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్
- దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ ప్రభుత్వం తొలి ఒప్పందం..
- సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు
- గ్రామసభల సమావేశాలను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు
- జద్దాఫ్లోని షేక్ జాయెద్ రోడ్లో ప్రాపర్టీ ధరలు పెరుగుతాయి?
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ పౌరులకు సహాయం..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిని కలిసిన ఇండియన్ డేంటిస్ట్ బృందం..!!
- ఖతార్ ఒల్డ్ దోహా పోర్ట్లో ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్..!!
- పాస్పోర్టులు, సీల్స్ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!
- 160 దేశాల కార్మికుల కోసం 'ప్రొఫెషనల్ వెరిఫికేషన్' సర్వీస్..సౌదీ అరేబియా