ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- September 22, 2023
న్యూ ఢిల్లీ: ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వ్యక్తిని ఓటరుగా చేర్చుకోవడానికి ఆధార్ నంబర్ ఇకపై తప్పనిసరి కాదని భారత ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పింది.
చీఫ్ జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జెబి పార్డి వాలా, మనోజ్ మిర్రాలతో కూడిన ధర్మాసనం ముందు ఈసీ (Election Commission of India) నివేదిక సమర్పించింది. ఆధార్ సంఖ్య వివరాలు ఓటర్ల నమోదు (సవరణ) నిబంధనల రిజిస్ట్రేషన్ రూల్ 26-బి ప్రకారం తప్పనిసరి కాదని ఈసీ పేర్కొంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







