ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- September 22, 2023
న్యూ ఢిల్లీ: ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వ్యక్తిని ఓటరుగా చేర్చుకోవడానికి ఆధార్ నంబర్ ఇకపై తప్పనిసరి కాదని భారత ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పింది.
చీఫ్ జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జెబి పార్డి వాలా, మనోజ్ మిర్రాలతో కూడిన ధర్మాసనం ముందు ఈసీ (Election Commission of India) నివేదిక సమర్పించింది. ఆధార్ సంఖ్య వివరాలు ఓటర్ల నమోదు (సవరణ) నిబంధనల రిజిస్ట్రేషన్ రూల్ 26-బి ప్రకారం తప్పనిసరి కాదని ఈసీ పేర్కొంది.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి