ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- September 22, 2023![1 ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు](https://www.maagulf.com/godata/articles/202309/VV_1695370330.jpg)
న్యూ ఢిల్లీ: ఓటర్ల నమోదులో తగిన స్పష్టమైన మార్పులు జారీ చేయనున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా గుర్తింపును ధృవీకరించడానికి మాత్రమే ఆధార్ సంఖ్యను కోరినట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వ్యక్తిని ఓటరుగా చేర్చుకోవడానికి ఆధార్ నంబర్ ఇకపై తప్పనిసరి కాదని భారత ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పింది.
చీఫ్ జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జెబి పార్డి వాలా, మనోజ్ మిర్రాలతో కూడిన ధర్మాసనం ముందు ఈసీ (Election Commission of India) నివేదిక సమర్పించింది. ఆధార్ సంఖ్య వివరాలు ఓటర్ల నమోదు (సవరణ) నిబంధనల రిజిస్ట్రేషన్ రూల్ 26-బి ప్రకారం తప్పనిసరి కాదని ఈసీ పేర్కొంది.
తాజా వార్తలు
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర