162 మంది ఖైదీలను క్షమించిన సుల్తాన్

- September 28, 2023 , by Maagulf
162 మంది ఖైదీలను క్షమించిన సుల్తాన్

మస్కట్: వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న పలువురు ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ క్షమాభిక్షను ప్రసాదించారు.రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అధికారిక మూలం ప్రకారం.. 162 మంది ఖైదీలు ఉన్నారు, వారిలో 94 మంది విదేశీ ఖైదీలు ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com