162 మంది ఖైదీలను క్షమించిన సుల్తాన్
- September 28, 2023
మస్కట్: వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న పలువురు ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ క్షమాభిక్షను ప్రసాదించారు.రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అధికారిక మూలం ప్రకారం.. 162 మంది ఖైదీలు ఉన్నారు, వారిలో 94 మంది విదేశీ ఖైదీలు ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









