బుధియ నకిలీ బాంబు కేసులో ఒకరికి జైలు శిక్ష
- May 21, 2016
బుధియ జాతీయ రహదారి మీద టైర్లు తగలపెట్టి మరియు ఒక నకిలీ బాంబు ఉంఛి స్థానికంగా సంచలనం కల్గించిన ఆకతాయికు హై క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల ఖైదు విధించింది.కోర్టు నివేదికల ప్రకారం, 2014 ఏప్రిల్ 30 వ తేదీన ఒక విద్రోహ చేష్టని తలపించేలా, ఎనిమిది టైర్లు మధ్యలో నిప్పు పెట్టి మధ్యలో ఒక వింత లక్ష్యం కనిపించేలా ప్రతివాది బుధియ జాతీయ రహదారి మీద నానా హడావిడి చేశాడు. అంతేకాక ఒక మొబైల్ ఫోన్ కు ప్లాస్టిక్ వైర్ ముక్కలతో కనెక్ట్ చేశాడు ఇది ఒక బాంబు అని అందరకి భ్రమ కల్గించాడు. బాంబు నిర్వీర్య నిపుణులు అక్కడకు వచ్చి ఇది ఒక నకిలీ బాంబు ప్రకటించారు.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









