మోదీకి అరుదైన రెడ్ కార్పెట్ వెల్కమ్ పలకనున్న అమెరికా ప్రభుత్వం
- May 21, 2016
జూన్ 8న యూఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసగించడానికి వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరచి అత్యంత అరుదుగా ఇచ్చే స్పీకర్ విందుకు ఆహ్వానించనుంది. కాంగ్రెస్ ను ఉద్దేశించి మోదీ ఇచ్చే ప్రసంగంలో అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ తో పాటు కేబినెట్ మంత్రులు హాజరుకానున్నారు.
ఇందుకోసం అధ్యక్షుడు బరాక్ ఒబామా, సెనేటర్లు మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 8న జరిగే ఈ కార్యక్రమంతో పాటు పలు ఈవెంట్లతో మోదీ బిజీగా గడపనున్నారు. మొదట స్పీకర్ ఇచ్చే విందుకు మోదీ హాజరవుతారు. తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గతంలో మన్మోహన్ సింగ్, అటల్ బిహారి వాజ్ పేయి, పీవీ నరసింహారావులు మాత్రమే కాంగ్రెస్ జాయింట్ మీటింగ్ లో సభను ఉద్దేశించి ప్రసగించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







