పౌరులకు రక్షణ కల్పించాలి, హింసను తక్షణమే ముగించాలి:యూఏఈ అప్పీల్
- October 09, 2023
యూఏఈ: పౌరులకు రక్షణ కల్పించాలని, తక్షణమే హింసను ముగించాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణాలు, గ్రామాలపై హమాస్ దాడులు, జనాభా కేంద్రాలపై వేల రాకెట్లను ప్రయోగించడం తీవ్రమైన చర్యలని, ఇజ్రాయెల్ పౌరులను వారి ఇళ్ల నుండి బందీలుగా అపహరించినట్లు వచ్చిన నివేదికలతో మంత్రిత్వ శాఖ విస్మయం చెందిందని తెలిపారు. రెండు వైపులా పౌరులు ఎల్లప్పుడూ అంతర్జాతీయ మానవతా చట్టం కింద పూర్తి రక్షణ కలిగి ఉండాలని సూచించింది. బాధిత కుటుంబాలకు యూఏఈ తన సంతాపాన్ని తెలియజేసింది. ప్రాంతీయ ఘర్షణను నివారించడానికి అన్ని దౌత్య ప్రయత్నాల కోసం అప్పీల్ చేసింది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







