అకాసా ఎయిర్ కు కువైట్, సౌదీ, ఖతార్ల విమానయాన హక్కులు
- October 14, 2023
కువైట్: భారత పౌర విమానయాన అధికారులు సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్ అనే మూడు దేశాలకు అంతర్జాతీయ కార్యకలాపాల కోసం కొత్త దేశీయ క్యారియర్ అకాసా ఎయిర్కు విమానయాన హక్కులను మంజూరు చేసారు. దుబాయ్ కోసం అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అయిపోయినందున, భారతీయ ప్రయాణికులకు అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ గమ్యస్థానమైన దుబాయ్కి విమానాలను ప్రారంభించే ముందు ఎయిర్లైన్ మరికొన్నాళ్లు వేచిఉండాల్సిన పరిస్థితి ఉంది. గత నెలలో, ఎయిర్లైన్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించడానికి భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. డిసెంబరు నాటికి కీలకమైన మిడిల్ ఈస్ట్ హబ్లకు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల అకాసా ఎయిర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!









