అకాసా ఎయిర్ కు కువైట్, సౌదీ, ఖతార్ల విమానయాన హక్కులు
- October 14, 2023
కువైట్: భారత పౌర విమానయాన అధికారులు సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్ అనే మూడు దేశాలకు అంతర్జాతీయ కార్యకలాపాల కోసం కొత్త దేశీయ క్యారియర్ అకాసా ఎయిర్కు విమానయాన హక్కులను మంజూరు చేసారు. దుబాయ్ కోసం అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అయిపోయినందున, భారతీయ ప్రయాణికులకు అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ గమ్యస్థానమైన దుబాయ్కి విమానాలను ప్రారంభించే ముందు ఎయిర్లైన్ మరికొన్నాళ్లు వేచిఉండాల్సిన పరిస్థితి ఉంది. గత నెలలో, ఎయిర్లైన్ అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించడానికి భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. డిసెంబరు నాటికి కీలకమైన మిడిల్ ఈస్ట్ హబ్లకు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల అకాసా ఎయిర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







