అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్ల గురించి బ్యాంక్ హెచ్చరిక
- October 14, 2023
దుబాయ్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా మరియు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ అగ్ర బ్యాంక్ నివాసితులను హెచ్చరించింది. ఈ మేరకు ఎమిరేట్స్ఎన్బిడి ఎక్స్లో పోస్ట్లో వెల్లడించింది. వినియోగదారులు తెలియని లింక్లపై క్లిక్ చేయొద్దని తెలిపారు. అటువంటి అనుమానాస్పద, తెలియని లింక్లను క్లిక్ చేయడం మానుకోవాలని సూచించింది. ఈ సందేశాల ప్రామాణికతను ధృవీకరించాలని బ్యాంక్ నివాసితులను కోరింది. వాట్సాప్, టెక్స్ట్ సందేశాలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద సందేశాలు వ్యాప్తి చేయవద్దని ఎమిరేట్స్ NBD హెచ్చరించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









