అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్ల గురించి బ్యాంక్ హెచ్చరిక
- October 14, 2023
దుబాయ్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా మరియు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ అగ్ర బ్యాంక్ నివాసితులను హెచ్చరించింది. ఈ మేరకు ఎమిరేట్స్ఎన్బిడి ఎక్స్లో పోస్ట్లో వెల్లడించింది. వినియోగదారులు తెలియని లింక్లపై క్లిక్ చేయొద్దని తెలిపారు. అటువంటి అనుమానాస్పద, తెలియని లింక్లను క్లిక్ చేయడం మానుకోవాలని సూచించింది. ఈ సందేశాల ప్రామాణికతను ధృవీకరించాలని బ్యాంక్ నివాసితులను కోరింది. వాట్సాప్, టెక్స్ట్ సందేశాలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద సందేశాలు వ్యాప్తి చేయవద్దని ఎమిరేట్స్ NBD హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







