అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్ల గురించి బ్యాంక్ హెచ్చరిక
- October 14, 2023
దుబాయ్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా మరియు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా అనుమానాస్పద సందేశాలు, తెలియని లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ అగ్ర బ్యాంక్ నివాసితులను హెచ్చరించింది. ఈ మేరకు ఎమిరేట్స్ఎన్బిడి ఎక్స్లో పోస్ట్లో వెల్లడించింది. వినియోగదారులు తెలియని లింక్లపై క్లిక్ చేయొద్దని తెలిపారు. అటువంటి అనుమానాస్పద, తెలియని లింక్లను క్లిక్ చేయడం మానుకోవాలని సూచించింది. ఈ సందేశాల ప్రామాణికతను ధృవీకరించాలని బ్యాంక్ నివాసితులను కోరింది. వాట్సాప్, టెక్స్ట్ సందేశాలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద సందేశాలు వ్యాప్తి చేయవద్దని ఎమిరేట్స్ NBD హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







