ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నలుగురు విదేశీయులతో సహా 9 మంది బందీలు మృతి
- October 15, 2023
యూఏఈ: గత 24 గంటల్లో గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా నలుగురు విదేశీయులతో సహా తొమ్మిది మంది బందీలు మరణించారని హమాస్ సాయుధ విభాగం శనివారం తెలిపింది. అల్ కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఈ మేరకు ప్రకటించింది. బందీల మరణాలను హమాస్ ప్రకటించడం ఇది రెండోసారి. విదేశీయులతో సహా 13 మంది బందీలు కూడా దాడుల్లో మరణించారని శుక్రవారం తెలిపింది. 120 మందికి పైగా పౌరులు బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గతంలో వెల్లడించింది. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో శనివారం నాటికి 3,500 పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







