ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నలుగురు విదేశీయులతో సహా 9 మంది బందీలు మృతి
- October 15, 2023
యూఏఈ: గత 24 గంటల్లో గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా నలుగురు విదేశీయులతో సహా తొమ్మిది మంది బందీలు మరణించారని హమాస్ సాయుధ విభాగం శనివారం తెలిపింది. అల్ కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఈ మేరకు ప్రకటించింది. బందీల మరణాలను హమాస్ ప్రకటించడం ఇది రెండోసారి. విదేశీయులతో సహా 13 మంది బందీలు కూడా దాడుల్లో మరణించారని శుక్రవారం తెలిపింది. 120 మందికి పైగా పౌరులు బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గతంలో వెల్లడించింది. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో శనివారం నాటికి 3,500 పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







