పోలీసు వాహనంకు నిప్పు పెట్టిన పదిమంది బహ్రైనియులకు జైలుశిక్ష
- May 22, 2016
మనామా : పోలీసు వాహనంకు నిప్పు పెట్టిన పదిమంది బహ్రైనియులకు సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం s విన్నపాలను తిరస్కరించింది. ఈ కేసులో విచారించిన 13 బహ్రేయినీ ముద్దాయిలు వారిలో ఉన్నారు.హై క్రిమినల్ కోర్టు ఈ కేసు లో 12 మందికి 10 సంవత్సరాల జైలుశిక్ష విఢించించి కటకటాల వెనక్కి పంపేరు పంపేరు. మరొక నిందితుడికి 18 ఏళ్ళు వయస్సు నిండనందున జైలులో కేవలం మూడు సంవత్సరాల శిక్ష , ఏడవ ప్రతివాది కూడా ఒ అదనపు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు అందజేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి చేతి తుపాకి కల్గి ఉన్నాడు.ప్రతివాదులు రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 10 మరియు సెప్టెంబర్ 4 న మనామా లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లు తెలియచేయబడింది విద్రోహ సమయంలో అపరాధులైన ఫైర్ బాంబ్స్ తో దాడి తర్వాత ఒక పోలీసు వాహనం కాలిపోయింది.
.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







