యూఏఈలో రోడ్డు ప్రమాదం..ఎమిరాటీ మృతి
- October 20, 2023
యూఏఈ: పికప్ ట్రక్ ట్రాఫిక్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒక ఎమిరాటి మరణించాడు. ఇందులో మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎమిరేట్లోని షామల్ ప్రాంతంలోని ఒక కూడలికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్లోని ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ మహ్మద్ అల్ బహర్ ప్రకారం.. వీరిద్దరి కారు కూడలికి సమీపంలో దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద నివేదిక అందిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను రంగంలోకి దిగింది. డ్రైవర్తో పాటు అతని సహచరుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమిరాటీ మరణించాడు. డ్రైవర్ గాయపడ్డాడని, అయితే పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







