యూఏఈలో రోడ్డు ప్రమాదం..ఎమిరాటీ మృతి
- October 20, 2023
యూఏఈ: పికప్ ట్రక్ ట్రాఫిక్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒక ఎమిరాటి మరణించాడు. ఇందులో మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎమిరేట్లోని షామల్ ప్రాంతంలోని ఒక కూడలికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్లోని ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ మహ్మద్ అల్ బహర్ ప్రకారం.. వీరిద్దరి కారు కూడలికి సమీపంలో దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద నివేదిక అందిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను రంగంలోకి దిగింది. డ్రైవర్తో పాటు అతని సహచరుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమిరాటీ మరణించాడు. డ్రైవర్ గాయపడ్డాడని, అయితే పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







