నేషనల్ మ్యూజియంలో 'ఇండియా ఆన్ కాన్వాస్' ప్రదర్శన
- October 20, 2023
మస్కట్: భారతదేశంలోని న్యూ ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA) మరియు సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో నేషనల్ మ్యూజియం ఈ రోజు “ఇండియా ఆన్ కాన్వాస్: మాస్టర్ పీస్ ఆఫ్ మోడరన్ ఇండియన్ పెయింటింగ్” పేరుతో ఒక ప్రదర్శనను ప్రారంభించింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్వాతంత్ర్యం 75 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ 20 జనవరి 2024 వరకు కొనసాగుతుంది. ఈ ప్రదర్శన రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు కళాత్మక వంతెనలను నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబించనుందని ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ తెలిపారు. ఎగ్జిబిషన్ని ఒమన్లోని కళాభిమానులు, ప్రజలు బాగా ఆదరించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







