అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో..
- May 23, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నారు. భార్య స్నేహారెడ్డితో కలిసి కశ్మీర్కు విహారయాత్ర కోసం వెళ్లినట్లు బన్నీ సోషల్మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్నేహారెడ్డితోపాటు కొందరితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా తాజాగా విడుదలైన 'సరైనోడు' చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.
తాజా వార్తలు
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!









