ఇరాన్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ
- May 23, 2016
ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌసనీతో సమావేశమయ్యారు. టెహ్రాన్ చేరుకున్న మోదీకి.. రౌసనీ అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఛాబహార్ ఓడరేవు అభివృద్ధి ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేసే అవకాశం ఉంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఇరాన్ చేరుకున్నారు. మొదట గంగా సింగ్ సాభా గురుద్వారాను సందర్శించి.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







