ఇరాన్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ
- May 23, 2016
ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌసనీతో సమావేశమయ్యారు. టెహ్రాన్ చేరుకున్న మోదీకి.. రౌసనీ అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఛాబహార్ ఓడరేవు అభివృద్ధి ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేసే అవకాశం ఉంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఇరాన్ చేరుకున్నారు. మొదట గంగా సింగ్ సాభా గురుద్వారాను సందర్శించి.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!









