యూఏఈలో భవనం పై నుంచి పడి 17 ఏళ్ల యువకుడు మృతి
- October 24, 2023
యూఏఈ: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలుడు అజ్మాన్లో అతను నివసించే భవనంపై నుండి పడి మరణించాడు. సోమవారం తెల్లవారుజామున అతని మృతదేహాన్ని అజ్మాన్ పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులను సమాచారం అందజేసినట్లు పోలీసులు తెలిపారు.మృతుడు గ్లోబల్ ఇండియన్ స్కూల్ అజ్మాన్లో గ్రేడ్ 12 చదువుతున్నట్లు చెప్పారు. బాలుడు తన కుటుంబంతో కలిసి చర్చిలో ముందురోజు సాయంత్రం ఒక కమ్యూనిటీ ఈవెంట్లో పాల్గొన్నాడు. అతను భవనం పై నుంచి ఎలా పడి చనిపోయాడు అనేది స్పష్టంగా తెలియరాలేదు. సామాజిక కార్యకర్తల ప్రకారం.. బాలుడి మృతదేహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకెళ్లాలని కుటుంబం భావిస్తోంది. బాలుడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అతని తండ్రి వ్యాపారవేత్త కాగా.. అతని తల్లి దుబాయ్లో నర్సుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







