షిర్డీ సాయికి పూజలు చేసిన ప్రధాని మోడీ..
- October 26, 2023
షిర్డీ: ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీకి చేరుకున్నారు. సాయి బాబా ఆలయంలో ప్రధాని మోడీ పూర్తి ఆచార వ్యవహారాలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. షిరిడీ ఆలయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ఆలయ సిబ్బంది, భక్తులు కలిసి ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు.
_1698344297.jpg)
తాజా వార్తలు
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!









