షిర్డీ సాయికి పూజలు చేసిన ప్రధాని మోడీ..
- October 26, 2023
షిర్డీ: ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీకి చేరుకున్నారు. సాయి బాబా ఆలయంలో ప్రధాని మోడీ పూర్తి ఆచార వ్యవహారాలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. షిరిడీ ఆలయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ఆలయ సిబ్బంది, భక్తులు కలిసి ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు.
_1698344297.jpg)
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







