గాజాలో హింసాకాండ పెరగడంపై ఆందోళన
- October 28, 2023
మస్కట్: గాజాలో హింసాకాండ పెరగడంపై మస్కట్లో జరిగిన ముప్పై నాల్గవ సమావేశం సందర్భంగా అరబ్ మంత్రుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్ ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అనాగరిక దురాక్రమణకు పాల్పడుతుందని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది మంది మరణించారని, పదివేల మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. అదే సమయంలో వేల మంది ప్రజలు ఆశ్రయం లేకుండా నిరాశ్రయులయ్యారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గాజాలో జీవన విధ్వంసానికి ఇజ్రాయెల్ పాల్పడుతుందని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల విధ్వంసానికి పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనియన్ పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









