గాజాలో హింసాకాండ పెరగడంపై ఆందోళన
- October 28, 2023
మస్కట్: గాజాలో హింసాకాండ పెరగడంపై మస్కట్లో జరిగిన ముప్పై నాల్గవ సమావేశం సందర్భంగా అరబ్ మంత్రుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్ ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అనాగరిక దురాక్రమణకు పాల్పడుతుందని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది మంది మరణించారని, పదివేల మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. అదే సమయంలో వేల మంది ప్రజలు ఆశ్రయం లేకుండా నిరాశ్రయులయ్యారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గాజాలో జీవన విధ్వంసానికి ఇజ్రాయెల్ పాల్పడుతుందని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రుల విధ్వంసానికి పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనియన్ పట్ల తన బాధ్యతలను నిర్వర్తించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







