పాలస్తీనా ప్రజల కోసం ప్రార్థనలు చేసిన కింగ్ సుల్తాన్
- October 30, 2023
బహ్రెయిన్: గాజా పౌరులపై అత్యంత దారుణమైన దురాగతాలను ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో 3,000 మందికి పైగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు మరణించగా. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటిస్తున్నారు. రోజు బాంబు దాడులు నిత్యకృత్యమయ్యాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా బహ్రెయిన్ ఉంటుందని హెచ్ఎం రాజు స్పష్టం చేశారు. పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. గాజాలో శాంతిని పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







