పాలస్తీనా ప్రజల కోసం ప్రార్థనలు చేసిన కింగ్ సుల్తాన్
- October 30, 2023
బహ్రెయిన్: గాజా పౌరులపై అత్యంత దారుణమైన దురాగతాలను ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో 3,000 మందికి పైగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు మరణించగా. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటిస్తున్నారు. రోజు బాంబు దాడులు నిత్యకృత్యమయ్యాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా బహ్రెయిన్ ఉంటుందని హెచ్ఎం రాజు స్పష్టం చేశారు. పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. గాజాలో శాంతిని పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







