జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- November 01, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు వందలాది మంది మరణాలకు కారణమైంది. ఇందులో వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. విచక్షణారహిత దాడులు ఈ ప్రాంతంలో కోలుకోలేని పరిణామాలకు దారితీస్తాయని చెప్పింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టం, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పౌరులను రక్షించడం ప్రాముఖ్యతను అందులో తెలిపింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణ పాటించాలని కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







