జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- November 01, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు వందలాది మంది మరణాలకు కారణమైంది. ఇందులో వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. విచక్షణారహిత దాడులు ఈ ప్రాంతంలో కోలుకోలేని పరిణామాలకు దారితీస్తాయని చెప్పింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టం, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పౌరులను రక్షించడం ప్రాముఖ్యతను అందులో తెలిపింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణ పాటించాలని కోరింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









