కెసిసిఐ ఛైర్మన్తో భారత రాయబారి కీలక చర్చలు
- November 02, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (KCCI) ఛైర్మెన్ మొహమ్మద్ జాసిమ్ అల్-హమద్ అల్-సాగెర్ ని కలిశారు. ఇండియా-కువైట్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అవకాశాలను అన్వేషించే వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎంబసీ వాణిజ్య కార్యక్రమాలకు మద్దతు ఇచ్చినందుకు KCCIకి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల, కువైట్లోని భారత రాయబార కార్యాలయం, NASSCOM, IBPC మరియు కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి సమాచార సాంకేతిక రంగంలో ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచే లక్ష్యంతో కువైట్లో 'ఇండియా-కువైట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ను నిర్వహించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







