బహ్రెయిన్ ఇక పై కఠినమైన శిక్షలు..!
- November 05, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లో అధిక స్థాయి నేరాలు లేదా దుర్వినియోగంతో కూడిన నేరాలకు ఇక నుండి కఠినమైన శిక్షలు వేయనున్నారు. చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువగా జైలుశిక్షలు పడతాయని ప్రాసిక్యూషన్ శనివారం ప్రకటించింది. క్రిమినల్ కేసుల్లో విచారణ జరిపి శిక్షలు ఖరారు చేసే న్యాయమూర్తులు ఇకపై విచక్షణాధికారాన్ని వినియోగించుకోవచ్చని పోలీస్ మీడియా సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. నేరం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మరింత తీవ్రత అవసరమయ్యే శిక్షలను న్యాయమూర్తులు వేయడానికి ఈ మార్పు ఉద్దేశించబడిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. నేరస్థుడి నేరపూరిత ఉద్దేశాలు తీవ్రంగా ఉంటే, శిక్ష మరింత బలంగా ఉంటుందని, న్యాయమూర్తి ఇప్పుడు ఒక కేసులో అటువంటి ప్రత్యేక పరిస్థితులను పరిగణించవచ్చని ప్రాసిక్యూషన్ వివరించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







