గాజా నుండి ఈజిప్టుకు విదేశీయుల తరలింపు నిలిపివేత
- November 05, 2023
యూఏఈ: గాయపడిన పాలస్తీనియన్లను ఈజిప్టు ఆసుపత్రులకు తరలించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించడంతో గాజా హమాస్ ప్రభుత్వం శనివారం ఈజిప్టుకు విదేశీ పాస్పోర్ట్ హోల్డర్ల తరలింపును నిలిపివేసినట్లు సరిహద్దు అధికారి ఒకరు తెలిపారు. "ఉత్తర గాజాలోని ఆసుపత్రుల నుండి తరలించాల్సిన క్షతగాత్రులను రఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్కు తరలించే వరకు ఏ విదేశీ పాస్పోర్ట్ హోల్డర్ గాజా స్ట్రిప్ నుండి బయటకు వెళ్లలేరు" అని సదరు అధికారి తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







