గాజా నుండి ఈజిప్టుకు విదేశీయుల తరలింపు నిలిపివేత
- November 05, 2023
యూఏఈ: గాయపడిన పాలస్తీనియన్లను ఈజిప్టు ఆసుపత్రులకు తరలించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించడంతో గాజా హమాస్ ప్రభుత్వం శనివారం ఈజిప్టుకు విదేశీ పాస్పోర్ట్ హోల్డర్ల తరలింపును నిలిపివేసినట్లు సరిహద్దు అధికారి ఒకరు తెలిపారు. "ఉత్తర గాజాలోని ఆసుపత్రుల నుండి తరలించాల్సిన క్షతగాత్రులను రఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్కు తరలించే వరకు ఏ విదేశీ పాస్పోర్ట్ హోల్డర్ గాజా స్ట్రిప్ నుండి బయటకు వెళ్లలేరు" అని సదరు అధికారి తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







