సౌతాఫ్రికా పై భారత్ ఘన విజయం
- November 05, 2023
కోల్ కతా: ప్రపంచ క్రికెట్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ భారీ విజయం సాధించింది. భారత్ 327 పరుగుల లక్ష్యాన్ని పెట్టగా దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత్ 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన 37 వ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్ లో బెర్త్ ను పొందాయి. రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టును శాసించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
తాజా వార్తలు
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
- SATA జెద్దా–ఉగాది & ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహణ
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!









