గల్ఫ్ బాధితుల పై ఏన్ అర్ ఐ మినిస్టర్ కామెంట్స్......
- May 24, 2016
గల్ఫ్ వలస వెళ్లిన మహిళల ఆవేదనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ స్పందించాలని ఏపీ ఐటీశాఖ మంత్రి మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి కోరారు. రాయలసీమ నుంచి గల్ఫ్కు వెళ్లిన మహిళలు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాధిత మహిళలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సుష్మా స్వరాజ్కు లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









