గల్ఫ్ బాధితుల పై ఏన్ అర్ ఐ మినిస్టర్ కామెంట్స్......
- May 24, 2016
గల్ఫ్ వలస వెళ్లిన మహిళల ఆవేదనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ స్పందించాలని ఏపీ ఐటీశాఖ మంత్రి మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి కోరారు. రాయలసీమ నుంచి గల్ఫ్కు వెళ్లిన మహిళలు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాధిత మహిళలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సుష్మా స్వరాజ్కు లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







