'స్పైస్జెట్' వారి ఉచిత నీటి సరఫరా
- May 24, 2016
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రజలకు తన సేవలను ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మహారాష్ట్రలోని 11 నీటి ఎద్దడి గ్రామాలను ఆదుకోనుంది. ఓ ఎన్జీవోతో కలిసి మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్ జిల్లాలోని 11 ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయనుంది. 71,500 లీటర్లు నీటిని ప్రజలకు అందించనున్నట్లు విమానయాన సంస్థ అధికారులు వెల్లడించారు. స్పైస్జెట్ ప్రత్యేక నీటి ట్యాంకర్ల ద్వారా జూన్ 23 వరకు నీటిని సరఫరా చేస్తుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కరవు ప్రాంతాలుగా 29వేల గ్రామాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









