ఎమిరాటీ ప్రతిపాదనను అంగీకరించిన యునెస్కో..
- November 11, 2023
యూఏఈ: యునెస్కో ఎమిరాటీ ప్రతిపాదనను ఆమోదించినట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్రోగ్రామింగ్గా గుర్తిస్తామని, మార్చి 19ని ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్గా గుర్తిస్తామని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్లో తెలిపారు. షేక్ మొహమ్మద్ తన ట్వీట్లో "యూఏఈ కోసం ఒక కొత్త ప్రపంచ చొరవలో... యునెస్కో ఈ రోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీని (మేము దుబాయ్ ఇంటర్నెట్ సిటీని ప్రారంభించిన రోజు) అంతర్జాతీయ ప్రోగ్రామింగ్ డేగా చేయడానికి ఎమిరాటీ ప్రతిపాదనను ఆమోదించింది. మార్చి 19ని ఇంటర్నేషనల్ డే ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్గా జరుపనున్నారు." అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







