గాజాకు చేరుకున్న కువైట్ అంబులెన్స్లు
- November 12, 2023
కువైట్: గాజా ప్రజలకు కువైట్ సహాయం, మానవతా సహాయంలో భాగంగా మరో ఏడు కువైట్ అంబులెన్స్లు ఈజిప్ట్లోని రఫా క్రాసింగ్ పాయింట్ నుండి గాజా స్ట్రిప్కు చేరుకున్నాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ (పిఆర్సిఎస్) తెలిపింది. గాజాపై కొనసాగుతున్న ఆక్రమణల మధ్య పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా కువైట్ నుండి స్వచ్ఛంద సంస్థ మరో ఏడు అంబులెన్స్లను పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు పాలస్తీనా స్వచ్ఛంద సంస్థ మొత్తం 12 అంబులెన్స్లను పంపిందని, ఆరోగ్య రంగానికి సహాయం చేయడంలో కువైట్ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల కృషిని కొనియాడింది. ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు 51 అంబులెన్స్లను ధ్వంసం చేశాయని, 195 మంది పాలస్తీనియన్ వైద్యులను చంపాయని, 130 క్లినిక్లు మరియు ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







