దుబాయ్ రైడ్ 2023.. ఉత్సాహంగా పాల్గొన్న వేలాది మంది సైక్లిస్టులు
- November 13, 2023
యూఏఈ: దుబాయ్ రైడ్ 2023 ఎడిషన్ కోసం షేక్ జాయెద్ రోడ్ ఒక పెద్ద సైక్లింగ్ ట్రాక్గా మారింది. వేలాది మంది ఔత్సాహిక సైక్లిస్టులు సందడి చేశారు. పొడవాటి బెలూన్లు, స్ట్రీమర్లు, రంగురంగుల కాస్ట్యూమ్లను రైడర్లు ధరించి పాల్గొన్నారు. కొంతమంది నివాసితులు వివిధ ఎమిరేట్స్ నుండి వచ్చి పాల్గొన్నారు. కొందరు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో రైడ్ చేసేందుకు వచ్చారు. సెర్బియా ప్రవాస అలెగ్జాండ్రా తన భర్త, కుమార్తె మరియు స్నేహితులతో సహా ఏడుగురు వ్యక్తుల బృందంతో కలిసి రైడ్లో పాల్గొంది. వందలాది మంది భద్రతా అధికారులు, దుబాయ్ రైడ్ మార్షల్స్ ఈవెంట్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇది దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ (DFC)లో అంతర్భాగమైన దుబాయ్ రైడ్ నాల్గవ ఎడిషన్.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







