కువైట్ పోస్ట్ కంపెనీకి సంబంధించి ముసాయిదా చట్టం ఖరారు

- November 14, 2023 , by Maagulf
కువైట్ పోస్ట్ కంపెనీకి సంబంధించి ముసాయిదా చట్టం ఖరారు

కువైట్: దేశంలో తపాలా సేవలను సమగ్రంగా పెంపొందించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ కువైట్ పోస్ట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని ఖరారు చేసింది. కువైట్ పోస్ట్ కంపెనీ KD 50 మిలియన్ల మూలధనంతో పూర్తిగా రాష్ట్రానికి చెందిన కువైట్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ కంపెనీగా పనిచేస్తుంది. ఇది స్వతంత్ర చట్టపరమైన గుర్తింపును కలిగి ఉంటుంది.  దేశీయంగా మరియు అంతర్జాతీయంగా పోస్టల్ సేవలకు సంబంధించిన అన్ని విషయాలను నిర్వహించడం, అలాగే సౌకర్యాలు, సంబంధిత కార్యకలాపాలను పర్యవేక్షించనున్నది. సంస్థ తన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను జారీ చేసిన నాటి నుండి ఆరు నెలల్లోపు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలో పోస్టల్ రంగం బాధ్యతలను చేపట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com