సౌదీ, ఇద్దరు ప్రవాసులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష
- November 16, 2023
జెడ్డా: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు, ఇద్దరు అరబ్ జాతీయులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, దోషులలో ఒకరికి 25 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించగా.. మరో ఇద్దరికి ఒక్కొక్కరికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అలాగే కోర్టు దోషులకు SR300000 జరిమానా విధించింది. జైలు శిక్షలు మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత రాజ్యం నుండి ప్రవాసులను బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న షిప్మెంట్లో నిందితులు సైకోట్రోపిక్ యాంఫెటమైన్ (క్యాప్గాన్), 3,42,000 మాత్రలు తీసుకువచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. గ్యాంగ్ లీడర్గా ఉన్న అరబ్ జాతీయుడు సౌదీ అరేబియాకు షిప్మెంట్ వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించారు. ఇతర నిందితులను షిప్మెంట్ స్వీకరించడానికి వచ్చిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు రాజ్యానికి తిరిగి వచ్చాక అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







