గత వారం రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరణించిన విదేశీయుడు మన భారతీయుడు
- May 25, 2016
గత వారం రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరణించిన విదేసీయుడిని భారతీయుడిగా గుర్తించారు. గత వారంలో మా'అబెల లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈ వ్యక్తి వాసుదేవన్ గా గుర్తించారు, దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రంకు చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. వాసుదేవన్ మృతశరీరంను సైనిక దళాల హాస్పిటల్ లో భద్రపరచారు. ఒమన్ పని చేస్తున్న మృతుని బావమరిది చేత గుర్తించబడింది.
"మేము భారత రాయబార కార్యాలయానికి , ఒమన్ ప్రభుత్వ సంస్థలు కాకుండా ఆయన మరణం మరియు అతని యజమానికి తెలియచేసామని వాసుదేవన్ శరీరం త్వరలో స్వదేశానికి పంపుతామని సామాజిక కార్యకర్త జి సి బాబు చెప్పారు. వాసుదేవన్ డౌన్ మా 'అబెల ఒక సోయుక్యూ సమీపంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో అతనిని ఒక కారు అతన్ని డీ కొట్టింది
క్రింది పడిపోయిన అతనిపై నుంచి వాహనం వెళ్లిపోయింది దాంతో వాసుదేవన్ అక్కడికక్కడే చనిపోయాడని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని సేకరించిన రాయల్ ఒమాన్ పోలీసులుమృతుని శరీరాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









