వ్యభిచారం, దొంగతనం నేరాల్లో ముగ్గురు మహిళలు
- May 25, 2016
ముగ్గురు ఆఫ్రికా మహిళలు కోర్టు విచారణను బఎదుర్కొంటున్నారు. వ్యభిచార నేరం మీద వీరిని అరెస్ట్ చేశారు. ఉగండాకి చెందిన ఈ ముగ్గురిలో ఇద్దరు నిరుద్యోగులు కాగా, ఒకరు టూరిస్ట్. ఫిబ్రవరిలో నైఫ్లో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 29న ఓ వ్యక్తి తనను ముగ్గురు మహిళలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళతో అక్రమ సాంగత్యం పొందుతుండగా, ముగ్గురు మహిళలు తన వద్దనున్న డబ్బుల్ని దోచుకున్నారనీ, వారిలో ఒకర్ని పట్టుకోగా, మిగిలినవారు పారిపోయారని పోలీసులకు ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 దిర్హామ్లకు వ్యభిచారం చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు విచారణలో. జూన్ 19న న్యాయస్థానం ఈ కేసులో తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









