ధోఫర్ గవర్నరేట్లో 5.3 తీవ్రతతో భూకంపం
- November 29, 2023
మస్కట్: నవంబర్ 29న ధోఫర్ గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ షలీమ్ మరియు అల్ హల్లనియత్ దీవులలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని భూకంప పర్యవేక్షణ కేంద్రం (EMC) తెలిపింది. ధోఫర్ గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ షలీమ్ మరియు అల్ హల్లానియత్ దీవులలో 1.05 AM MCT వద్ద 4 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. సలాలాకు ఈశాన్యంగా 187 కిలోమీటర్ల దూరంలో భూకంపం నమోదైనట్లు సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం (EMC) ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







