హరియాణాలో బాంబు పేలుడు
- May 26, 2016
హరియాణాలోని ఓ ప్రభుత్వ రవాణా బస్సులో గురువారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. అయితే ఇది ఉగ్రవాదుల దాడి అని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..
కురుక్షేత్రలోని ఓ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారమందుకున్న దర్యాప్తు దర్యాప్తు సంస్థ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బస్సులోని ఓ బ్యాగులో దుస్తుల కింద బాంబును దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని.. అయితే ఏ ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడిందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









