హరియాణాలో బాంబు పేలుడు
- May 26, 2016
హరియాణాలోని ఓ ప్రభుత్వ రవాణా బస్సులో గురువారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. అయితే ఇది ఉగ్రవాదుల దాడి అని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..
కురుక్షేత్రలోని ఓ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారమందుకున్న దర్యాప్తు దర్యాప్తు సంస్థ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బస్సులోని ఓ బ్యాగులో దుస్తుల కింద బాంబును దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని.. అయితే ఏ ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడిందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







