దుబాయ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- December 01, 2023
దుబాయ్: COP28 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం యూఏఈ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఎక్స్పో సిటీ దుబాయ్లో ప్రారంభమైన యూఎన్(UN) క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్(COP28) లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. డిసెంబర్ 12 వరకు ఈ సదస్సు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









