దుబాయ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం

- December 01, 2023 , by Maagulf
దుబాయ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం

దుబాయ్: COP28 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం యూఏఈ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఎక్స్‌పో సిటీ దుబాయ్‌లో ప్రారంభమైన యూఎన్(UN) క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్(COP28) లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. డిసెంబర్ 12 వరకు ఈ సదస్సు కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com