దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- December 02, 2023
దుబాయ్: యూఏఈ 52వ నేషనల్ డే సంధర్బంగా తెలంగాణ వాసులు బర్ దుబాయ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.గల్ఫ్ కార్మీకులకు మరియు గల్ఫ్ లో నివసించు తున్న ప్రతి భారతీయుడికి రెండో మాతృదేశంగా భావిస్తామని టి.పి.సి.సి గల్ఫ్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి అన్నారు.ఎంతో మందికి బ్రతుకు తెరువు చూపించన ఈ దేశానికి ఎల్లవేళలో రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతెరాములు, అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్, సుతారి సత్యం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







