దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- December 02, 2023
దుబాయ్: యూఏఈ 52వ నేషనల్ డే సంధర్బంగా తెలంగాణ వాసులు బర్ దుబాయ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.గల్ఫ్ కార్మీకులకు మరియు గల్ఫ్ లో నివసించు తున్న ప్రతి భారతీయుడికి రెండో మాతృదేశంగా భావిస్తామని టి.పి.సి.సి గల్ఫ్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి అన్నారు.ఎంతో మందికి బ్రతుకు తెరువు చూపించన ఈ దేశానికి ఎల్లవేళలో రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతెరాములు, అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్, సుతారి సత్యం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









