దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- December 02, 2023
దుబాయ్: యూఏఈ 52వ నేషనల్ డే సంధర్బంగా తెలంగాణ వాసులు బర్ దుబాయ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.గల్ఫ్ కార్మీకులకు మరియు గల్ఫ్ లో నివసించు తున్న ప్రతి భారతీయుడికి రెండో మాతృదేశంగా భావిస్తామని టి.పి.సి.సి గల్ఫ్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి అన్నారు.ఎంతో మందికి బ్రతుకు తెరువు చూపించన ఈ దేశానికి ఎల్లవేళలో రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతెరాములు, అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్, సుతారి సత్యం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









