గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన వాతావరణ కార్యకర్తలు
- December 04, 2023
యూఏఈ: తాత్కాలిక సంధి ముగిసిన తరువాత గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో బేషరతుగా మరియు తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ 200 మందికి పైగా పర్యావరణ కార్యకర్తలు కెఫియాలు ధరించి, బ్యానర్లు ఊపుతూ COP28 వేదిక వద్ద నిరసన చేపట్టారు. ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా గాజాలో మరణించిన వారి పేర్లను పిలవడం ద్వారా UN-నియంత్రిత బ్లూ జోన్ లోపల నిరసన ప్రారంభమైంది. ప్రాణాలు కోల్పోయిన 6 ఏళ్ల బాధితురాలి పేరును ఆమె ఉచ్చరించడంతో అనౌన్సర్ గొంతు వణికింది. మానవ హక్కులు లేకుండా వాతావరణ న్యాయం జరగదని నిరసనకారులు తీవ్రంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!







