డిసెంబర్ 6న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- December 05, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం ఏదైనా కాన్సులర్ సమస్యలు లేదా ఫిర్యాదులను పరిష్కరించేందుకు భారతీయ పౌరుల కోసం డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ఓపెన్ హౌస్ ను నిర్వహిస్తుంది. భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొని ఏదైనా కాన్సులర్ ఫిర్యాదులను రాయబారి, ఇతర కాన్సులర్ అధికారులతో చర్చించవచ్చని తెలిపింది. ఓపెన్ హౌస్ కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







