డిసెంబర్ 6న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- December 05, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం ఏదైనా కాన్సులర్ సమస్యలు లేదా ఫిర్యాదులను పరిష్కరించేందుకు భారతీయ పౌరుల కోసం డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ఓపెన్ హౌస్ ను నిర్వహిస్తుంది. భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొని ఏదైనా కాన్సులర్ ఫిర్యాదులను రాయబారి, ఇతర కాన్సులర్ అధికారులతో చర్చించవచ్చని తెలిపింది. ఓపెన్ హౌస్ కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









