డిసెంబర్ 6న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- December 05, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం ఏదైనా కాన్సులర్ సమస్యలు లేదా ఫిర్యాదులను పరిష్కరించేందుకు భారతీయ పౌరుల కోసం డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ఓపెన్ హౌస్ ను నిర్వహిస్తుంది. భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొని ఏదైనా కాన్సులర్ ఫిర్యాదులను రాయబారి, ఇతర కాన్సులర్ అధికారులతో చర్చించవచ్చని తెలిపింది. ఓపెన్ హౌస్ కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష