గ్రేడ్ 7 బాలుడి మిస్సింగ్ కేసును 8 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 06, 2023
దుబాయ్: దుబాయ్లో మంగళవారం మధ్యాహ్నం తప్పిపోయిన గ్రేడ్ 7 విద్యార్థిని దుబాయ్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. బాలుడి కుటుంబం దుబాయ్ పోలీసులకు.. సాయంగా నిలిచిన కమ్యూనిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అర్ధరాత్రి దాటిన చిన్నారి ఆచూకీ లభించింది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అరేబియా రాంచ్లలోని సహేల్ గేట్ 1 వద్ద విద్యార్థి అదృశ్యమయ్యాడు.
తప్పిపోయిన బాలుడి బంధువు దుబాయ్ పోలీసులకు సమచారం అందించారు. కమ్యూనిటీ సభ్యులు, డ్రోన్లు మరియు స్నిఫర్ డాగ్లను ఉపయోగించి సెర్చింగ్ ఆపరేషన్ను వేగంగా ప్రారంభించి, బాలుడి ఆచూకీని గుర్తించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









