గ్రేడ్ 7 బాలుడి మిస్సింగ్ కేసును 8 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 06, 2023
దుబాయ్: దుబాయ్లో మంగళవారం మధ్యాహ్నం తప్పిపోయిన గ్రేడ్ 7 విద్యార్థిని దుబాయ్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. బాలుడి కుటుంబం దుబాయ్ పోలీసులకు.. సాయంగా నిలిచిన కమ్యూనిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అర్ధరాత్రి దాటిన చిన్నారి ఆచూకీ లభించింది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అరేబియా రాంచ్లలోని సహేల్ గేట్ 1 వద్ద విద్యార్థి అదృశ్యమయ్యాడు.
తప్పిపోయిన బాలుడి బంధువు దుబాయ్ పోలీసులకు సమచారం అందించారు. కమ్యూనిటీ సభ్యులు, డ్రోన్లు మరియు స్నిఫర్ డాగ్లను ఉపయోగించి సెర్చింగ్ ఆపరేషన్ను వేగంగా ప్రారంభించి, బాలుడి ఆచూకీని గుర్తించారు.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







