బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
- December 09, 2023హైదరాబాద్: మూడో అసెంబ్లీ సమావేశానికి ముందు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదించగా, మాజీ మంత్రులు టీ శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా