పర్యాటకుడి మిస్సింగ్ కేసును 38 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 10, 2023
షార్జా: తప్పిపోయిన 22 ఏళ్ల పర్యాటకుడిని(మానసిక స్థితి సరిగా లేని) షార్జా పోలీసులు 38 గంటలలో ఛేదించారు. యూఏఈ పర్యటనలో ఉన్న నార్వే దేశస్థుడైన తప్పిపోయిన వ్యక్తి సక్లైన్ మునీర్ కుటుంబం షార్జా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సక్లైన్ గురువారం రాత్రి 10 గంటలకు తప్పిపోయాడు. పాకిస్తాన్లో సక్లైన్ చికిత్సకు ముందు విహారయాత్ర కోసం నార్వే నుండి యూఏఈకి వచ్చినట్లు వారు తెలిపారు. నవంబర్ 30న యూఏఈ చేరుకున్న వారు డిసెంబర్ 9న పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంది. ముప్పై ఎనిమిది గంటల తర్వాత షార్జా పోలీసులు శుభవార్త అందించారని సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









