పర్యాటకుడి మిస్సింగ్ కేసును 38 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 10, 2023
షార్జా: తప్పిపోయిన 22 ఏళ్ల పర్యాటకుడిని(మానసిక స్థితి సరిగా లేని) షార్జా పోలీసులు 38 గంటలలో ఛేదించారు. యూఏఈ పర్యటనలో ఉన్న నార్వే దేశస్థుడైన తప్పిపోయిన వ్యక్తి సక్లైన్ మునీర్ కుటుంబం షార్జా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సక్లైన్ గురువారం రాత్రి 10 గంటలకు తప్పిపోయాడు. పాకిస్తాన్లో సక్లైన్ చికిత్సకు ముందు విహారయాత్ర కోసం నార్వే నుండి యూఏఈకి వచ్చినట్లు వారు తెలిపారు. నవంబర్ 30న యూఏఈ చేరుకున్న వారు డిసెంబర్ 9న పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంది. ముప్పై ఎనిమిది గంటల తర్వాత షార్జా పోలీసులు శుభవార్త అందించారని సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









