పర్యాటకుడి మిస్సింగ్ కేసును 38 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 10, 2023
షార్జా: తప్పిపోయిన 22 ఏళ్ల పర్యాటకుడిని(మానసిక స్థితి సరిగా లేని) షార్జా పోలీసులు 38 గంటలలో ఛేదించారు. యూఏఈ పర్యటనలో ఉన్న నార్వే దేశస్థుడైన తప్పిపోయిన వ్యక్తి సక్లైన్ మునీర్ కుటుంబం షార్జా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సక్లైన్ గురువారం రాత్రి 10 గంటలకు తప్పిపోయాడు. పాకిస్తాన్లో సక్లైన్ చికిత్సకు ముందు విహారయాత్ర కోసం నార్వే నుండి యూఏఈకి వచ్చినట్లు వారు తెలిపారు. నవంబర్ 30న యూఏఈ చేరుకున్న వారు డిసెంబర్ 9న పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంది. ముప్పై ఎనిమిది గంటల తర్వాత షార్జా పోలీసులు శుభవార్త అందించారని సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష