పర్యాటకుడి మిస్సింగ్ కేసును 38 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 10, 2023
షార్జా: తప్పిపోయిన 22 ఏళ్ల పర్యాటకుడిని(మానసిక స్థితి సరిగా లేని) షార్జా పోలీసులు 38 గంటలలో ఛేదించారు. యూఏఈ పర్యటనలో ఉన్న నార్వే దేశస్థుడైన తప్పిపోయిన వ్యక్తి సక్లైన్ మునీర్ కుటుంబం షార్జా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సక్లైన్ గురువారం రాత్రి 10 గంటలకు తప్పిపోయాడు. పాకిస్తాన్లో సక్లైన్ చికిత్సకు ముందు విహారయాత్ర కోసం నార్వే నుండి యూఏఈకి వచ్చినట్లు వారు తెలిపారు. నవంబర్ 30న యూఏఈ చేరుకున్న వారు డిసెంబర్ 9న పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంది. ముప్పై ఎనిమిది గంటల తర్వాత షార్జా పోలీసులు శుభవార్త అందించారని సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









