బిల్లు చెల్లింపు కోసం నకిలీ మెసేజులు. మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- December 15, 2023
కువైట్: విద్యుత్ బిల్లును చెల్లించమని అడిగే నకిలీ సందేశాల గురించి ప్రజలను విద్యుత్తు, నీరు మరియు ఇంధనం మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అనేక మంది వ్యక్తులు తమ బిల్లును చెల్లించడానికి నకిలీ మెసేజులను, వాటిల్లో పేర్కొన్న లింకులను వినియోగించవద్దని హెచ్చరించింది. నివేదిక ప్రకారం, ఫోన్ ద్వారా పంపిన చెల్లింపు లింక్ల ద్వారా బిల్లులు చెల్లించమని కస్టమర్లు అందుకున్న కొన్ని సందేశాల గురించి మంత్రిత్వ శాఖ కొంతమంది కస్టమర్ల నుండి ఫిర్యాదులను అందుకుంది. ఆ మెసేజ్లలోని లింక్ ఫేక్ అని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లింపు చేసేటప్పుడు సరైన లింక్ను ఉపయోగించాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







