బిల్లు చెల్లింపు కోసం నకిలీ మెసేజులు. మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- December 15, 2023
కువైట్: విద్యుత్ బిల్లును చెల్లించమని అడిగే నకిలీ సందేశాల గురించి ప్రజలను విద్యుత్తు, నీరు మరియు ఇంధనం మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అనేక మంది వ్యక్తులు తమ బిల్లును చెల్లించడానికి నకిలీ మెసేజులను, వాటిల్లో పేర్కొన్న లింకులను వినియోగించవద్దని హెచ్చరించింది. నివేదిక ప్రకారం, ఫోన్ ద్వారా పంపిన చెల్లింపు లింక్ల ద్వారా బిల్లులు చెల్లించమని కస్టమర్లు అందుకున్న కొన్ని సందేశాల గురించి మంత్రిత్వ శాఖ కొంతమంది కస్టమర్ల నుండి ఫిర్యాదులను అందుకుంది. ఆ మెసేజ్లలోని లింక్ ఫేక్ అని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లింపు చేసేటప్పుడు సరైన లింక్ను ఉపయోగించాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







