బిల్లు చెల్లింపు కోసం నకిలీ మెసేజులు. మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- December 15, 2023
కువైట్: విద్యుత్ బిల్లును చెల్లించమని అడిగే నకిలీ సందేశాల గురించి ప్రజలను విద్యుత్తు, నీరు మరియు ఇంధనం మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అనేక మంది వ్యక్తులు తమ బిల్లును చెల్లించడానికి నకిలీ మెసేజులను, వాటిల్లో పేర్కొన్న లింకులను వినియోగించవద్దని హెచ్చరించింది. నివేదిక ప్రకారం, ఫోన్ ద్వారా పంపిన చెల్లింపు లింక్ల ద్వారా బిల్లులు చెల్లించమని కస్టమర్లు అందుకున్న కొన్ని సందేశాల గురించి మంత్రిత్వ శాఖ కొంతమంది కస్టమర్ల నుండి ఫిర్యాదులను అందుకుంది. ఆ మెసేజ్లలోని లింక్ ఫేక్ అని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చెల్లింపు చేసేటప్పుడు సరైన లింక్ను ఉపయోగించాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష