మహారాష్ట్రలో పేలుడు-9 మంది మృతి

- December 17, 2023 , by Maagulf
మహారాష్ట్రలో పేలుడు-9 మంది మృతి

మహారాష్ట్ర: మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. బజార్​గావ్​ గ్రామంలోని సోలార్ ఎక్స్​ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్యాస్ట్ బూస్టర్​ ప్లాంట్​ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 9 మంది మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com